← Back to news

సర్పంచ్ harassment పై ఆశా కార్యకర్త ఫిర్యాదు!

By Adithya· 6d ago
సర్పంచ్ harassment పై ఆశా కార్యకర్త ఫిర్యాదు!

ఫరూక్ నగర్ మండలం కడియాల కుంట తండాకు చెందిన ఓ ఆశా కార్యకర్త – గ్రామ సర్పంచ్ రాజు నాయక్ తనను అనుచితంగా, అవమానకరంగా వేధిస్తున్నారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు ఫిర్యాదు చేశారు. "నువ్వు సీఎంకైనా, పీఎంకైనా ఫిర్యాదు చేసినా భయపడేది లేదు" అంటూ హెచ్చరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

More in Local