← Back to news

తంగెడ మేజర్ కాలువలో చుక్క నీరు లేదు

By siva· 6d ago· దాచేపల్లి
తంగెడ మేజర్ కాలువలో చుక్క నీరు లేదు

AP : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ దగ్గర ఉన్న మేజర్ కాలువలో వాటర్ లేక డ్రై అయిపోయింది. నాగార్జునసాగర్ రైట్ కెనాల్ నుంచి వచ్చే ఈ వాటర్‌తో వందల ఎకరాలకి సాగునీరు అందుతుంది. వర్షాలు లేక కాలువ ఎండిపోవడంతో పంటలు దెబ్బతింటాయని రైతులు చెబుతున్నారు. ఆఫీసర్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి కాలువకి నీళ్లు రిలీజ్ చేసి తమ పంటలను సేవ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

More in Local