రూ.300 ఇచ్చి మొబైల్స్ పెట్టుకుని కాపీ కొట్టిన స్టూడెంట్స్

మహారాష్ట్రలోని చంద్రపూర్ లో షాకింగ్ ఇన్నిడెంట్ బయట పడింది. బి.ఏ సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ ఇద్దరు ఎగ్జామ్ హాల్ లో బాహా టంగా సెల్ ఫోన్స్ పెట్టుకుని కాపీ కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాపీలు జరగకుండా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చెబుతుంటే వీరు మాత్రం ఎగ్జామ్ కండక్ట్ చేసే అధికారులకు రూ.300 లంచమిచ్చి ఫోన్లు దగ్గరుంచుకుని గూగుల్ లో ఆన్సర్స్ వెతుకుతూ ఎగ్జామ్ రాశారు.



