పిల్లలతో కలిసి జాతీయ రెజ్లర్ సూసైడ్

‘మహారాష్ట్ర ఆడపులి’గా పేరు తెచ్చుకున్న జాతీయ రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ (30) తన ముగ్గురు పిల్లలతో ధారాశివ్ జిల్లా నల్దుర్గ్ కోటపై నుంచి లోయలోకి దూకారు. ఈ ఘటనలో అశ్విని, ఆమె కుమారుడు, ఒక కుమార్తె చనిపోయారు. మరో చిన్నారి ICUలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. భర్త, అత్తమామల వేధింపుల వల్లే ఇది జరిగిందని ఆమె తండ్రి ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.



