← Back to news

'జై భారత్' రమణమూర్తి పై దాడికి నిరసనగా భారీ సభ

By విశీ· 15 Jul 2026
'జై భారత్' రమణమూర్తి పై దాడికి నిరసనగా భారీ సభ

TG: హిందూ ధర్మాన్ని జై భారత్ మూమెంట్ ద్వారా ప్రచారం చేస్తున్న ‘విజయవిహారం’ రమణమూర్తి మీద ఒక ఛానెల్లో జరిగిన దాడిపై తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్నాయ్. హిందుత్వవాదుల దాడుల్నిని ఖండిస్తూ గురువారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమాలోచన సభ నిర్వహిస్తున్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి (KVPS), తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం(TPSK) సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు.

More in TG