← Back to news

వైఫ్ చనిపోయిన రెండు రోజులకే హస్బండ్ సూసైడ్!

By sahani· 23 May 2026· Andhrajyothy· Madhya pradesh
వైఫ్ చనిపోయిన రెండు రోజులకే హస్బండ్ సూసైడ్!

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక shocking ఇన్సిడెంట్ జరిగింది. సిద్ధార్థ్, మేఘన అనే కపుల్‌కి మ్యారేజ్ అయిన వన్ మంత్ లోపే ఇద్దరూ సూసైడ్ చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత వీరు ఓన్లీ 5 డేస్ మాత్రమే కలిసి ఉన్నారు. ఆ తర్వాత పుట్టింటికి వెళ్లిన మేఘన అక్కడ ఉరి వేసుకుని చనిపోయింది. భార్య డెత్ తో డిప్రెషన్‌లోకి వెళ్లిన భర్త సిద్ధార్థ్. రెండు రోజులకే బాత్‌రూమ్‌లో సూసైడ్ చేసుకున్నాడు. ఈ చావుల వెనుక ఉన్న రీజన్స్ ఏంటో తెలుసుకోవడానికి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.