BJP MP అండ్ Union Minister కొడుకు పై POCSO కేసు!

హైదరాబాద్ మోయినాబాద్లోని ఒక ఫామ్హౌస్లో జరిగిన సీన్ ఇప్పుడు హాట్ టాపిక్ బ్రో! కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ మీద ఒక 17 ఏళ్ల అమ్మాయి POCSO Act కింద కేసు పెట్టింది. తనతో బలవంతంగా డ్రింక్ చేయించి, అసాల్ట్ చేశాడని ఎఫ్ఐఆర్ నమోదైంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే.. ఆ అమ్మాయి ఫ్యామిలీ తనని ₹5 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారని భగీరథ్ కౌంటర్ కేసు పెట్టాడు. రెండు వైపులా ఇన్వెస్టిగేషన్ గట్టిగా నడుస్తోంది.



