← Back to news

వ్యక్తిగత వివరాలు ప్రచారం చేయొద్దు : మీడియాకి బాధితురాలి తల్లి లేఖ

By aravinda nyayapati· 15 May 2026· Hyderabad
వ్యక్తిగత వివరాలు ప్రచారం చేయొద్దు : మీడియాకి బాధితురాలి తల్లి లేఖ

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు పెట్టిన బాధితురాలి తల్లి ఇవాళ మీడియాకి 4 పేజీల లేఖని విడుదల చేశారు. అందులో వారు మానసికంగా ఎంత క్షోభకి గురవుతున్నారో వివరించారు. బాధితురాలు మైనారా ? మేజరా ? అన్న అంశంపై అంతలా చర్చ జరగడం తమను తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తోందన్నారు. వ్యక్తిగత వివరాలు బయటపెట్టందంటూ మీడియాకి ఆమె చేతులు జోడించి వేడుకుంటున్నట్టు చెప్పారు. తమ మైనర్ బిడ్డకు పట్టిన దుస్థితి మరే పిల్లకు రాకూడదని ఆమె కోరుకున్నారు.

వ్యక్తిగత వివరాలు ప్రచారం చేయొద్దు : మీడియాకి బాధితురాలి తల్లి లేఖ
వ్యక్తిగత వివరాలు ప్రచారం చేయొద్దు : మీడియాకి బాధితురాలి తల్లి లేఖ
వ్యక్తిగత వివరాలు ప్రచారం చేయొద్దు : మీడియాకి బాధితురాలి తల్లి లేఖ

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.