← Back to news

చిత్తూర్ లో జర్నలిస్ట్ హత్య!

By Subhash· 29 Apr 2026· Eenadu· Chittoor
చిత్తూర్ లో జర్నలిస్ట్ హత్య!

ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అయిన వారణాసి జగన్ మోహన్ రెడ్డి అలియాస్ జగన్(49)ను, నిన్న మంగళవారం ఉదయం 7:30 నిమిషాల ప్రాంతంలో వీకోట మండలంలోని ధన్నూపురం గ్రామంలో, మరో జర్నలిస్ట్ సుబ్రమణ్యం తో పాటు వాకింగ్ చేస్తున్న టైమ్లో, మహబూబ్ బాష అలియాస్ తానీమ్ అనే రౌడీ షీటర్ మటన్ కొట్టే కత్తి తో బైక్ పై తన బావమరిధి సుభాన్ తో వచ్చి దారుణంగా హత్య చేశాడు. అడ్డొచ్చిన సుబ్రమణ్యం ను తోసివేశాడు. అనతరం వారిద్దరూ బైక్ పై పారిపోయారు. ప్రస్తుతం వారిద్దహరి కొసం పోలీసులు వెతుకుతున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.