రక్తపు మడుగులో యువతి డెడ్ బాడి!

బెంగళూరులోని ఒక అపార్ట్మెంట్లో జార్ఖండ్కు చెందిన 34years పూజా దత్తా నగ్నంగా, రక్తపు మడుగులో శవమై కనిపించింది. ఫ్లాట్ నుంచి బ్యాడ్ స్మెల్ రావడంతో పోలీసులు డోర్స్ బ్రేక్ చేసి చూడగా ఈ దారుణం బయటపడింది. రూమ్ లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆమె Suicide చేసుకుందా లేక ఎవరైనా Murder చేశారా అనే angleలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.



