రాముడి విరాళాలపై AAP ఉద్యమం

రామ మందిర విరాళాల వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ అంశంపైన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సంతకాల సేకరణ ప్రచారాన్ని ప్రకటించారు. ఈ ప్రచారం ఆదివారం ఢిల్లీలోని రోహిణిలో సుందరాకాండ పారాయణంతో మొదలౌతుంది.



