ట్రీట్మెంట్ అంటూ..మెడ కొరికిన డాక్టర్

TG: ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఆరు నెలల గర్భిణికి ముఖం, మెడ మీద వాపు రావడంతో లోకల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. అతను ట్రీట్మెంట్ పేరుతో ఆమె మెడను పళ్లతో దారుణంగా కొరికేశాడు. దీంతో ఆమె కండిషన్ క్రిటికల్ అయ్యింది. ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితిలో భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. అక్కడి డాక్టర్స్ ఏమాత్రం లేట్ చేయకుండా వెంటిలేటర్పై ఉంచి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్తో ఆమె ప్రాణాలు కాపాడారు.



