శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్!

కృష్ణా జిల్లా కేసరపల్లిలోని శ్రీ చైతన్య క్యాంపస్లో ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం అందరిని షాక్ కి గురిచేసింది. అనంతపురం జిల్లాకు చెందిన కప్పల యశ్వంత్(18) అనే స్టూడెంట్ తన హాస్టల్ రూమ్లో ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయాడు. ఈ విషయం తెలిసి స్టూడెంట్ పేరెంట్స్, relatives కాలేజీకి వచ్చి పెద్ద గొడవ చేశారు. తమ బాబు చనిపోవడానికి రీజన్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ టైమ్లో పోలీసులు, పేరెంట్స్ మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. పోలీసులు తమపై దౌర్జన్యం చేశారంటూ పేరెంట్స్ రోడ్డుపై కూర్చున్నారు. పోలీసులు కొందరిని ఈడ్చుకెళ్లడంతో అక్కడ వాతావరణం ఫుల్ టెన్షన్గా మారింది.



