← Back to news

మతం అడిగి మరీ దాడి!

By Subhash· 28 Apr 2026· Publishstory· Mumbai
మతం అడిగి మరీ దాడి!

నిన్న ఎర్లీ మార్నింగ్ ముంబై దగ్గర మీరా రోడ్ లో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది. జైబ్ జుబైర్ అన్సారీ (31) అనే పర్సన్ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ని (రాజ్కుమార్ మిశ్రా, సుబ్రతో సేన్) కత్తితో పొడిచాడు. ముందుగా వాళ్ళ మతం ఏంటో అడిగి, "కల్మా" చదవమని ఫోర్స్ చేసాడు. వాళ్ళు చదవలేదని కోపంతో వారి మీద అటాక్ చేసాడు. వెంటనే అన్సారీ ని పోలీసులు అరెస్ట్ చేసారు. మిశ్రా కండిషన్ ఇప్పుడు సీరియస్ గా ఉంది. పోలీస్ సోదా లో అన్సారీ ఇంట్లో ISIS అనే ఒక అరబిక్ టెర్రరిస్టు గ్రూప్ వి కొన్ని పేపర్స్ దొరికాయి. అంటే అతను ఒక టెర్రరిస్టు అని అనుమాణిస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర ATS ఈ కేసు ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.