హైదరాబాద్లో రౌడీలతో హాస్టల్పై ఎటాక్!
ఏషియన్ హాస్టల్ మేనేజర్స్ దగ్గర రూ. 2 కోట్లు అడ్వాన్స్ తీసుకుని బిల్డింగ్ లీజుకిచ్చిన కాంగ్రెస్ లీడర్ బొంతు రామ్మోహన్, ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి తమపై ఎటాక్ చేస్తున్నారని హాస్టల్ ఓనర్స్ చెప్తున్నారు. బిల్డింగ్ ఖాళీ చేయాలంటూ పోలీసులు ముందే ఒక లేడీ మేనేజర్ ని జుట్టు పట్టుకుని రామ్మోహన్ అత్తగారు కొడుతు గొడవకు దిగారు. బొంతు శ్రీదేవి 30 మంది రౌడీలతో వచ్చి హాస్టల్లో కూర్చుని బెదిరిస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి గారే తమను కాపాడాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.



