అఫైర్ కోసం పిల్లలను చంపేసింది.. సీన్ కట్ చేస్తే కోర్టు సంచలన తీర్పు!

చిత్తూరు జిల్లా కవ్వంపల్లిలో ఒక తల్లి తన ఇల్లీగల్ అఫైర్కి అడ్డంగా ఉన్నారని 6, 3 ఏళ్ల సొంత కొడుకులను దారుణంగా చంపేసింది. 2017లో జరిగిన ఈ హారిబుల్ ఇన్సిడెంట్పై చిత్తూరు కోర్టు రీసెంట్గా కీలకమైన తీర్పు ఇచ్చింది. ట్రాక్టర్ డ్రైవర్తో అఫైర్ కోసం పిల్లలను నైలాన్ తాడుతో ఫ్యాన్కు ఉరితీసి చంపినట్టు ప్రూవ్ అవ్వడంతో, జడ్జ్ ఆమెకు జీవిత ఖైదు శిక్ష వేశారు. తీర్పు వచ్చిన వెంటనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు షిఫ్ట్ చేశారు.



