జయం రవి డివోర్స్ కేసులో కోర్టు షాక్!

కోలీవుడ్ యాక్టర్ జయం రవి డివోర్స్ కేసులో చెన్నై ఫ్యామిలీ కోర్టు కీలక ఆర్డర్స్ ఇచ్చింది. రవి మోహన్ నుంచి నెలకు ₹40 లక్షల భరణం కావాలన్న భార్య ఆర్తి పిటిషన్ను కోర్టు రిజెక్ట్ చేసింది. కేసు పూర్తయ్యే వరకు నెలకు ₹3 లక్షలు మాత్రమే పే చేయాలని ఆదేశించింది. అంతేకాదు, కొడుకులు ఆరవ్, అయాన్లను రవి మోహన్ కలవడానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండకూడదని క్లారిటీ ఇచ్చింది. కాగా, 15 ఏళ్ల పెళ్లి బంధం తర్వాత 2024లో రవి డివోర్స్ అప్లై చేశారు.



