IITల్లో విద్యార్థుల ఆత్మహత్యలు

IIT బాంబేలో 'సోహిల్ రాజ్కుమార్' అనే మెటీరియల్ సైన్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని చనిపోయాడు. కుటుంబ, ప్రేమ సమస్యల వల్లే అతను సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం అతని ఫోన్, చాట్స్ చెక్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే IIT గౌహతిలోనూ 'రితేష్ రాజ్' అనే స్టూడెంట్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.



