లోకల్స్ ని వదిలేసి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ?

భోగాపురం ఎయిర్పోర్ట్కు పర్యావరణ క్లియరెన్స్ ఇచ్చే ప్రాసెస్ లో లోకల్స్ అభ్యంతరాలను పట్టించుకోలేదనే విమర్శలొస్తున్నాయి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్లో లోపాలు ఉన్నాయని, పబ్లిక్ హియరింగ్లో రైతులు చెప్పిన జీవనోపాధి నష్టం, వాటర్ టేబుల్ పడిపోవడం వంటి టెక్నికల్ ఇష్యూస్ను క్లియరెన్స్ కమిటీ కన్సిడర్ చేయలేదన్నది ఎన్విరాన్మెంటలిస్ట్ల ఆరోపణ. రీహ్యాబిలిటేషన్ ప్లాన్ లేకుండానే ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మండిపడుతున్నారు. రైతులకు ఉచిత ఫ్లైట్ జర్నీతో చేతులు దులిపేసుకుంటున్నారు.



