← Back to news

చివరి వీడ్కోలులోనూ గాయని కి దక్కని గౌరవం!

By Balakrishna· 1 Aug 2026
చివరి వీడ్కోలులోనూ గాయని కి దక్కని గౌరవం!

లెజెండరీ గాయని జమునా రాణి (88) అంత్యక్రియలు నిన్న బెంగళూరులో ముగిశాయి.జీవితాంతం బ్రహ్మచారిణిగా జీవించిన ఆమె చివరి వీడ్కోలు కార్యక్రమానికి కొద్దిమంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.టాలీవుడ్ నుంచి ఒకరిద్దరు మినహా ప్రముఖులెవరూ సంతాపం తెలపకపోవడం బాధాకరం.వేలాది మధుర గీతాలను అందించిన ఆమెకు కనీస గౌరవం దక్కకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె చివరగా 'మిథునం' చిత్రంలో పాట పాడారు.

More in News