← Back to news

చిత్తశుద్ధి ఉంటే రాజన్ కమిటీ ఓసారి చూడండి !

By DS· 27 Jul 2026· The wire .in· Delhi
చిత్తశుద్ధి ఉంటే రాజన్ కమిటీ ఓసారి చూడండి !

కేంద్ర ప్రభుత్వం పరీక్షల సంస్కరణలపై నిజంగా సీరియస్ గా ఉంటే, నీట్ పరీక్షపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎ.కె. రాజన్ కమిటీ నివేదికను పరిశీలించాలని ది వైర్ కథనం పేర్కొంది. నీట్ వల్ల గ్రామీణ, పేద, స్టేట్ బోర్డు విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, కేవలం ఖరీదైన కోచింగ్ సెంటర్లకు వెళ్లే వారికే సీట్లు దక్కుతున్నాయని కమిటీ స్పష్టం చేసింది. విద్యారంగంలో సమానత్వం కోసం ప్లస్ టూ (12వ తరగతి) మార్కుల ఆధారంగానే వైద్య విద్య ప్రవేశాలు కల్పించాలని సిఫార్సు చేసింది.

More in News