← Back to news

ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మర్డర్.. కూతురే విలన్?

By sahani· 23 Jun 2026· Andhrajyothy· Bangalore
ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మర్డర్.. కూతురే విలన్?

బెంగళూరులోని ఒక అపార్ట్‌మెంట్‌లో సోమసుందర్, ముత్తులక్ష్మి దంపతులతో పాటు వారి చిన్న కూతురు సుప్రియ దారుణంగా హత్యకు గురయ్యారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో పెద్ద కూతురు శ్వేత, ఆమె బాయ్‌ఫ్రెండ్ కెన్నెత్ కలిసి ఈ హత్యలు చేసినట్లు డౌట్ పడుతున్నారు. శ్వేత చేసిన అప్పులు, కెన్నెత్‌తో కలిసి ఉండడం పేరెంట్స్‌కి నచ్చకపోవడంతో ఇంట్లో గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే ప్లాన్ ప్రకారం ముగ్గురిని కత్తితో పొడిచి చంపేసి, ఆ ఇద్దరూ పారిపోయారు. ప్రస్తుతం పోలీసులు వాళ్ల కోసం వెతుకుతున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 23h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.