లవర్ రూమ్లో వైఫ్ని చంపేసిన భర్త!

హర్యానాలో ఒక ఘోరమైన మర్డర్ జరిగింది. అంకిత్ అనే వ్యక్తికి పెళ్లికి ముందే రజనీ అనే గర్ల్ఫ్రెండ్ ఉంది. కానీ అతను మధు అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లయ్యాక కూడా లవర్తోనే ఉన్న అంకిత్, వైఫ్ని వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. మే 21న భార్యను లవర్ రూమ్కి తీసుకెళ్లి గన్తో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత ఇద్దరూ నేపాల్ పారిపోయారు. నెల రోజుల తర్వాత ఇండియాకు తిరిగొచ్చిన ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




