← Back to news

బరుయిపూర్ అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు ఎన్‌కౌంటర్‌లో హతం

By vundurty· 8 Jul 2026· Vaartha
బరుయిపూర్ అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు ఎన్‌కౌంటర్‌లో హతం

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బరుయిపూర్ అత్యాచారం హత్య కేసు తీవ్ర సంచలనం రేపింది. ఈ దారుణమైన నేరానికి ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాస్ మండల్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. పోలీసులు నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో అతడు మృతి చెందాడు.

More in AP