షాబాద్ కిల్లర్ రాజ్ కుమార్ షాకింగ్ నిర్ణయం!

షాబాద్ ఆరు హత్యల కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రాజ్కుమార్ హాస్పిటల్ పాలుపడ్డాడు. పోలీసులు తనను పట్టుకుంటారనే భయంతో, అరెస్ట్ కావడానికి ముందే అతను పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సీక్రెట్గా అతన్ని హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు సమాచారం.



