← Back to news

జూన్ 13న స్కూళ్లు క్లీన్ చేయనున్న బీజేపీ నేతలు

By vishee· 9 Jun 2026

TG: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల బాగు కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక పిలుపునిచ్చారు. 'స్వచ్ఛ పాఠశాల' పేరిట ఈ నెల 11న 'టిఫిన్ బైఠక్', 13న బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు స్వయంగా క్లాస్ రూమ్‌లను శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టనున్నారు. జూన్ 16న గ్రామాలు, పట్టణాల్లో బడిబాట నిర్వహించి, పిల్లలను బడికి పంపేలా తల్లిదండ్రుల్లో చైతన్యం తెస్తామని బండి సంజయ్ తెలిపారు.

More in TG