APలో పెరుగుతున్న కొత్త కరోనా కేసులు

AP: రాష్ట్రంలో కొత్తగా మరో 9 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖలో 6 రాగా, అనకాపల్లి, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున రికార్డుఅయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 59కి చేరాయి. ఇప్పటివరకు 15 జిల్లాలకు ఈ వైరస్ పాకింది. మొత్తం 531 మందికి టెస్టులు చేశారు. అన్నిటికంటే ఎక్కువగా విశాఖ, రాజమండ్రిలో 11 కేసులు చొప్పున ఉన్నాయి.



