← Back to news

ఇది బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణి: రేవంత్ రెడ్డి

By విశీ· 20 Jul 2026
ఇది బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణి: రేవంత్ రెడ్డి

TG: విద్యార్థులు NEET పేపర్ లీక్ కుంభకోణంపై న్యాయం కోరుతూ పార్లమెంట్ వరకు మార్చ్ చేస్తుండగా, వారిని లాఠీలతో కొడుతూ, టియర్ గ్యాస్ ఉపయోగించి దాడి చేస్తున్నారని సీఎం రేవంత్ ‌రెడ్డి మండిపడ్డారు. వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ యువతను పోలీసు బలప్రయోగంతో అణచివేయాలని చూస్తోందన్నారు. విద్యార్థులపై పడే ప్రతి దెబ్బ బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక భయాన్ని బయటపెడుతోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

More in TG