← Back to news

తల్లికి వందనం నిధులు రూ.10,120.78 కోట్లు విడుదల : నారా లోకేష్

By RK· 22 Jul 2026
తల్లికి వందనం నిధులు రూ.10,120.78 కోట్లు విడుదల : నారా లోకేష్

AP: 'ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకుగానూ, 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమ చేస్తున్నాం, ఈనెల 24 వరకు నిధుల విడుదుల కొనసాగుతుంది' అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పిల్లల చదువులే రాష్ట్రానికి నిజమైన ఆస్తి అని, ఏ ఒక్క చిన్నారీ విద్యకు దూరం కాకూడదనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివినా ఈ సాయం అందించేలా 'తల్లికి వందనం' పథకాన్ని రూపొందించామంటూ మంత్రి లోకేష్ 'X' లో తెలిపారు.

More in AP