PRC నివెంటనే ప్రకటించాలి

PRC నివెంటనే ప్రకటించాలని TGE JAC ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ధర్నా నిర్వహించారు. CPS విధానా న్ని రద్దు చేసి, OPS విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. పెండింగ్లో ఉన్న డీఏలతోపాటు పెండింగ్లో ఉన్న పెన్షన్లను వెంటనే విడుదల చేయాలని కెోరారు.

