12 రోజులుగా హంగర్ స్ట్రైక్.. 590 మంది బలైపోయారా?

నాసిక్లో 12 రోజులుగా హంగర్ స్ట్రైక్ చేస్తున్న ట్రైబల్ స్టూడెంట్స్ను అభిజీత్ దిప్కే కలసి మద్దతు ఇచ్చారు. అక్కడ ఫుడ్, ఎడ్యుకేషన్, ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం వల్లే లాస్ట్ 2 ఇయర్స్లో 590 మంది స్టూడెంట్స్ చనిపోయారని ఫైర్ అయ్యారు. దీక్ష చేస్తున్న వారి హెల్త్ పాడవుతుంది కాబట్టి స్ట్రైక్ ఆపి, డిమాండ్స్ నెరవేరే వరకు ఫైట్ చేయాలని చెప్పారు. అవసరమైతే అందరం కలసి ముంబైకి మార్చ్ చేద్దామని పిలుపునిచ్చారు.






