← Back to news

లోహగఢ్ కోట మర్డర్ మిస్టరీ.. పోలీసులకే షాక్!

By sahani· 2 Jul 2026
లోహగఢ్ కోట మర్డర్ మిస్టరీ.. పోలీసులకే షాక్!

లోనావాలా లోహగఢ్ కోటపై నుండి కేతన్ అగర్వాల్‌ను ఎవరు నెట్టేశారనే దానికి స్పష్టమైన ఆధారాలు లేవని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్‌కు పాలీగ్రాఫ్ (అబద్ధాలు కనిపెట్టే) టెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఎలాంటి పక్కా సాక్ష్యాలు దొరకకపోతే, సియా అండ్ ఆమె బాయ్‌ఫ్రెండ్ జైలు నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ కేసులో ఆసక్తి నెలకొంది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 20h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.