లోహగఢ్ కోట మర్డర్ మిస్టరీ.. పోలీసులకే షాక్!

లోనావాలా లోహగఢ్ కోటపై నుండి కేతన్ అగర్వాల్ను ఎవరు నెట్టేశారనే దానికి స్పష్టమైన ఆధారాలు లేవని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్కు పాలీగ్రాఫ్ (అబద్ధాలు కనిపెట్టే) టెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఎలాంటి పక్కా సాక్ష్యాలు దొరకకపోతే, సియా అండ్ ఆమె బాయ్ఫ్రెండ్ జైలు నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ కేసులో ఆసక్తి నెలకొంది.



