← Back to news

గాదె సాయికృష్ణ డెత్‌ మిస్టరీ.. పోలీసులపై కేశినేని నాని సంచలన ఆరోపణలు!

By sahani· 18 Jun 2026· AndhraPradesh
గాదె సాయికృష్ణ డెత్‌ మిస్టరీ.. పోలీసులపై కేశినేని నాని సంచలన ఆరోపణలు!

గాదె సాయికృష్ణ మరణంపై EX MP కేశినేని నాని పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. సాయికృష్ణ ఒంటిపై ఉన్న థర్డ్ డిగ్రీ గాయాలు బయటపడకుండా ఉండేందుకే, పోలీసులు రహస్యంగా దహనం చేశారని ఆరోపించారు. ఫోరెన్సిక్, DNA లాంటి ఎలాంటి ఎవిడెన్స్ దొరక్కుండా ఉండేందుకే అస్థికలను కృష్ణానదిలో కలిపేశారని నాని అన్నారు. ఈ విషయంలో 'కమాండ్ రెస్పాన్సిబిలిటీ' కింద NTR జిల్లా పోలీస్ కమిషనర్ S.V రాజశేఖర బాబును వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గాదె సాయికృష్ణ డెత్‌ మిస్టరీ.. పోలీసులపై కేశినేని నాని సంచలన ఆరోపణలు!
గాదె సాయికృష్ణ డెత్‌ మిస్టరీ.. పోలీసులపై కేశినేని నాని సంచలన ఆరోపణలు!
గాదె సాయికృష్ణ డెత్‌ మిస్టరీ.. పోలీసులపై కేశినేని నాని సంచలన ఆరోపణలు!

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.