ప్రభుత్వ ఉద్యోగులకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన AP గవర్నమెంట్!

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఎంప్లాయిస్ రిటైర్మెంట్ ఏజ్ 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ జీవో కూడా రిలీజ్ చేసింది. ఈ కొత్త రూల్ జనవరి 1, 2022 నుండి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇప్పటికే 60 ఏళ్లకు రిటైర్ అయిన ఎలిజిబుల్ ఎంప్లాయ్స్ను మళ్ళీ డ్యూటీలోకి తీసుకునే ఛాన్స్ ఇచ్చింది.



