← Back to news

భర్త శవం.. భార్యే విలన్!

By sahani· 1 Jul 2026· Nizamabad
భర్త శవం.. భార్యే విలన్!

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో దారుణం జరిగింది. భార్య స్వరూప తన లవర్ తో కలిసి భర్త మహిపాల్ (29)ని దారుణంగా మర్డర్ చేసింది. ఆ తర్వాత అది హార్ట్ ఎటాక్, ఉరి వేసుకుని చనిపోయాడంటూ అబద్దాలతో డ్రామాలు ఆడింది. కానీ, శవం మెడపై లోతైన గాయం ఉండటంతో గ్రామస్తులకి డౌట్ వచ్చి పోలీసులకి కంప్లైంట్ చేశారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు ఇన్వెస్టిగేషన్‌లో అసలు నిజం బయటపెట్టారు. నిందితులను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 20h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.