← Back to news

గృహప్రవేశ వేడుకలో బీభత్సం.. కర్రలు, రాళ్లతో దాడి

By DK· 28 Jun 2026
గృహప్రవేశ వేడుకలో బీభత్సం.. కర్రలు, రాళ్లతో దాడి

TG: మేడ్చల్ జిల్లా మేడిపల్లి PS పరిధిలోని బోడుప్పల్ దేవేందర్ నగర్ కాలనీలో నూతనంగా గృహప్రవేశం చేసిన కుటుంబంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. సుమారు 40 నుంచి 50 మంది వ్యక్తులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులని చూడకుండా కర్రలు, రాళ్లతో విచక్షణరహితంగా దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 22h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.