← Back to news

కాంగ్రెస్,BRSలపై ఎంపీ డీకే అరుణ ఫైర్

By Anji· 1h ago· Mahbubnagar
కాంగ్రెస్,BRSలపై ఎంపీ డీకే అరుణ ఫైర్

TG : హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర 'భూ భారతి' ఇష్యూస్‌పై BJP చేసిన మహా ధర్నాలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పార్టిసిపేట్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేసి స్టూడెంట్ ఫ్యామిలీస్‌ని టార్చర్ పెడుతున్నారని ఫైర్ అయ్యారు. నాడు BRS ధరణి పేరుతో, నేడు కాంగ్రెస్ భూ భారతి పేరుతో ల్యాండ్స్ గ్రాబ్ చేయడానికి ట్రై చేస్తున్నాయని ఆరోపించారు. ఎమర్జెన్సీలో లేదా నీడ్స్ ఉన్నప్పుడు ఓనర్స్ తమ ఓన్ ల్యాండ్స్ కూడా సేల్ చేసుకోలేకపోతున్నారని అన్నారు.

More in Local