← Back to news

ట్రోలింగ్ కు మరో విద్యార్థి బలి

By AR· 6 Jun 2026
ట్రోలింగ్ కు మరో విద్యార్థి బలి

సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేక గోవాలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శామ్యూల్ డిసౌజా (23) రోడ్డుపై చెత్త వేస్తున్నట్లు ఉన్న ఒక వీడియో SMలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు శామ్యూల్ ని విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ వేధింపులు భరించలేక హాస్టల్ గదిలో ఉరి వేసుకొని చనిపోయాడని శామ్యూల్ తండ్రి పోలీసులకు చెప్పారు. దీంతో శామ్యూల్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసిన సైబర్ అకౌంట్లపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.