వేతనాల కోసం మున్సిపల్ కార్మికుల సమ్మె

పాల్వంచ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు తమకు రావాల్సిన వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెరుపు సమ్మె చేపట్టారు. ఈ సమ్మె స్థానికంగా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కార్మికులు తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను కొనసాగించాలని నిర్ణయించారు.



