స్టూడెంట్స్ కు టీజే ఎస్ సంఘీభావం !

జంతర్ మంతర్ దగ్గర స్టూడెంట్స్ పై పోలీసులు జరిపిన లాఠీ చార్జీని ఖండిస్తూ తెలంగాణ జన సమితి హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శన జరిపింది.నీట్ లీకేజీల వల్ల సూసైడ్ చేసుకున్న స్టూడెంట్స్ కుటుంబాలకు రూ. కోటి చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని టీజేఎస్ డిమాండ్ చేసింది. NAT ని తక్షణం రద్దు చేసి పరీక్షల్లో ట్రాన్స్ పరెన్సీని పెంచాలని కోరింది. టీజేఎస్ బృందం ఢిల్లీ వెళ్లి స్టూడెంట్స్ కు మద్దతు ప్రకటిస్తామంది.



