← Back to news

మరికొద్ది గంటల్లో నీట్.. విద్యార్థిని సూసైడ్

By డీకే· 21 Jun 2026· Sakshi· హైదరాబాద్‌
మరికొద్ది గంటల్లో నీట్.. విద్యార్థిని సూసైడ్

TG: ఆంధ్రప్రదేశ్‌లోని YSR కడప జిల్లాకు చెందిన జాఫర్‌ హుస్సేన్‌ కుటుంబం HYDలోని మియాపూర్‌లో నివాసముంటోంది. జాఫర్‌ కుమార్తె షేక్‌ సనా(19) NEET రీఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతుంది. లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకున్న సనా.. పరీక్ష ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. రీఎగ్జామినేషన్‌ ఒత్తిడిని తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది నీట్ పరీక్ష రాసినా ర్యాంక్ రాలేదు. దీంతో సనా మళ్లీ ప్రిపేర్ అవుతుంది. ఇవాళ జరిగే నీట్ పరీక్ష ఆమె రాయాల్సి ఉంది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 23h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.