అయోధ్య రామాలయంలో బిగ్ బ్రేకింగ్.. CCTV కెమెరా మాయం చేసిన నిందితులు!

అయోధ్య రామాలయంలో విరాళాల డబ్బుల మాయం కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఎలాంటి ఎవిడెన్స్ దొరక్కుండా ఉండేందుకు నిందితులు అక్కడి CCTV కెమెరాలను ట్యాంపరింగ్ (మార్చడం) చేసినట్లు SIT అధికారులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 200 మంది అనుమానితుల లిస్ట్ ఉండగా, ఇప్పటికే 125 మందిని విచారించారు. ముఖ్యంగా ఈ కేసులో మెయిన్ సస్పెక్ట్ అయిన తిను యాదవ్ను అధికారులు గంటల తరబడి ప్రశ్నించి కీలక వివరాలు రాబడుతున్నారు.



