జొన్న రొట్టెలతో జీవితాన్నే మార్చేశారు

మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్లకు చెందిన శ్రీనివాస్రెడ్డి, కవిత దంపతులు 50 పెట్టుబడితో ప్రారంభించిన జొన్నరొట్టెల వ్యాపారాన్ని విజయవంతమైన బ్రాండ్గా తీర్చిదిద్దారు. స్టార్టింగ్ల సైకిల్పై రొట్టెలు అమ్మిన వీరు, తర్వాత మిషిన్ కొనుగోలు చేసి వ్యాపారాన్ని విస్తరించారు. కరోనా టైమ్లో వ్యాపారం దెబ్బతిన్నా, కుమార్తె ఇషిక సలహాతో 'మన ఇంటి రోటీస్' పేరుతో ఆన్లైన్ విక్రయాలు ప్రారంభించారు. రోజుకు 3వేల రొట్టెలు విక్రయిస్తూ తెలుగు రాష్ట్రాలతోపాటు బెంగళూరుకు సరఫరా చేస్తున్నారు. నెలకు రూ.60వేల ఆదాయం పొందుతున్నారు.



