ఫూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఐమ్యాక్స్ సర్కిల్ దగ్గర మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలను CM రేవంత్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ ప్రోగ్రామ్కు TPCC చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలతో పాటు పలువురు MPలు, MLAలు అటెండ్ అయ్యారు. సొసైటీలో సమానత్వం, ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం ఫైట్ చేసిన ఈ ఐకానిక్ కపుల్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్కు వ్యతిరేకంగా పోరాడి అణగారిన వర్గాల డెవలప్మెంట్ కోసం తమ లైఫ్ను సాక్రిఫైస్ చేశారని CM ఈ సందర్భంగా తెలిపారు.



