SC హాస్టల్లో స్టూడెంట్ సూసైడ్!

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. లక్ష్మాపూర్ విలేజ్ కి చెందిన అమృత అనే అమ్మాయి, ఇంటర్మీడియట్ BiPC ఫస్ట్ ఇయర్ చదువుతూ ఈ హాస్టల్లోనే ఉంటోంది. ఈరోజు మార్నింగ్ తనకు ఫీవర్ గా ఉందని చెప్పి కాలేజీకి వెళ్లకుండా హాస్టల్ రూమ్లోనే ఉండిపోయింది. ఆ తర్వాత రూమ్లోని ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయింది. ఈ విషయం తెలిసి అమృత ఫ్యామిలీ మెంబర్స్ హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు, దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.



