అయోధ్య రామాలయం సీన్ లోకి SIT!

అయోధ్య రామాలయ విరాళాల దొంగతనం కేసులో పోలీసులు ఒక టెంపుల్ ఎంప్లాయ్ ఇంట్లో ₹12 లక్షల క్యాష్ సీజ్ చేశారు. దాదాపు ₹7 కోట్ల వరకు విరాళాలు చోరీ అయ్యాయనే ఆరోపణల మధ్య ఈ రైడ్ జరగడం సంచలనంగా మారింది. అయితే తన కొడుకును ఇరికించడానికి ఎవరో ఈ పని చేశారని ఆ ఎంప్లాయ్ తండ్రి చెప్తున్నాడు. ఈ కేసు తీవ్రతను బట్టి UP M యోగి ఆదిత్యనాథ్ త్రీ-మెంబర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ని కూడా ఏర్పాటు చేశారు.



