← Back to news

రేపు రాత్రి నుంచి చేపమందు పంపిణీ కి సర్వం సిద్ధం

By DS· 7 Jun 2026· Hyderabad
రేపు రాత్రి నుంచి  చేపమందు పంపిణీ కి సర్వం సిద్ధం

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ల్ మృగశిర కార్తె సందర్భంగా ఆస్త్మా రోగులకు చేపమందు ప్రసాదం పంపిణీకి అంతా రెడీ అయింది. రేపు రాత్రి 9 గంటలనుంచి మరుసటి రోజు రాత్రి వరకూ ఈ సప్లయ్ కంటిన్యుయస్ గా జరుగుతుంది. 179 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చేపమందు ప్రసాదం కోసం దూధ్ బౌలిలోని సొంతింట్లో బత్తిన సోదరులు ఈ ప్రసాదాన్ని తయారు చేసి పంపిణీ చేస్తారు.

More in TG