షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా?

షుగర్ ఉన్నవారు మామిడి పండును పూర్తిగా మానేయాల్సిన పనిలేదు, కానీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. రోజుకు 100-150 grams మించకుండా మితంగా తీసుకోవాలి. భోజనంతో కలిపి కాకుండా, భోజనానికి రెండు గంటల తర్వాత తినడం మంచిది. పండును నేరుగా ముక్కలుగా తింటేనే ఫైబర్ అందుతుంది, జ్యూస్లా తాగితే షుగర్ లెవల్స్ పెరుగుతాయి. తినే ముందు రెండు గంటలు వాటర్ లో నానబెడితే హీట్ తగ్గుతుంది.



