కాకినాడ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్!

కాకినాడలో మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ఒక విచారకరమైన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న ఆ అమ్మాయితో పాటు వెళ్లిన పెంపుడు కుక్క, మూడు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చి వింతగా అరుస్తూ ఏడ్చింది. దీంతో నిన్న ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ కట్టి, పాపను వెతికేందుకు పోలీసులు వదిలిపెట్టారు. కానీ, అంతలోనే ఆ పెంపుడు కుక్క చనిపోవడంతో ఈ మిస్సింగ్ కేసు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.




