← Back to news

కాకినాడ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్!

By sahani· 13 Jun 2026· Kakinada
కాకినాడ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్!

కాకినాడలో మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ఒక విచారకరమైన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న ఆ అమ్మాయితో పాటు వెళ్లిన పెంపుడు కుక్క, మూడు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చి వింతగా అరుస్తూ ఏడ్చింది. దీంతో నిన్న ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ కట్టి, పాపను వెతికేందుకు పోలీసులు వదిలిపెట్టారు. కానీ, అంతలోనే ఆ పెంపుడు కుక్క చనిపోవడంతో ఈ మిస్సింగ్ కేసు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

కాకినాడ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్!

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.