APలో రిటైర్ అయినా మళ్లీ జాబ్!

ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల ఉద్యోగులకు ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ని 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ కొత్త GO రిలీజ్ చేసింది. ఈ రూల్ 2022 జనవరి 1 నుండి వర్తిస్తుంది. అంటే.. అప్పటినుండి రిటైర్ అయిన వాళ్లను అవసరమైన చోట మళ్లీ డ్యూటీలోకి తీసుకుంటారు. మళ్లీ జాబ్లో చేరడం ఇష్టం లేని వాళ్లు 60 ఏళ్లకే రిటైర్ అవ్వచ్చు. ఈ డెసిషన్తో రిటైర్మెంట్ వయస్సుపై ఉన్న కన్ఫ్యూజన్కి ఎండ్ కార్డ్ పడింది.



